భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి  ష్టాత్మకప్రతిష్ఠాత్మక 'పద్మ' అవార్డుల జాబితాను కేంద్రం సిద్ధం చేసింది.  వివిధ రంగాలలో ప్రతిభను కనపరిచిన కనబరిచిన 148 మందికి ఈ అవార్డును  రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకోనున్నట్టు సమాచారం. బీజేపీ  నేత అద్వానీతో పాటు అమితాబ్, అమితాబ్, సూపర్ స్టార్ రజనీకాంత్,  ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్, యోగా గురు బాబారాందేవ్ రాందేవ్లకు  పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కను న్నాయని తెలుస్తోంది. దిలీప్ కుమార్,  ఎన్.గోపాలస్వామిలను పద్మభూ షణ్ అవార్డులకు కేంద్రం ఎంపికచేసినట్లు  వార్తలు వెలువడుతున్నాయి. వీరితోపాటు సూపర్ స్టార్ రజనీకాంత్,  పి.వి.సింధు, సర్దార్ సింగ్, సింగ్, ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులకు  కూడా 'పద్మ' అవార్డులను అందుకోనుననట్లు తెలుస్తోంది.    వీరితో పాటు 'పద్మ' పురస్కారాలను అందుకోనున్నవారిలో దర్శకుడు సంజయ్  లీలాభన్సలి,భన్సాలి, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్, భారత హాకీ జట్టు  కెప్టెన్సర్దారా సింగ్, చెస్ గ్రాండ్ మాస్టర్ శశికిరణ్ కృష్ణన్,  కుస్తీ వీరుడు సుషీల్ కుమార్, ఆయన కోచ్ సత్పాల్,                 ఎవరెస్ట్ ఎక్కిన తొలి వికలాంగురాలు అరుణి మా సిన్హా, దివంగత నటుడు  ప్రాన్, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఎన్ గోపాలస్వా మి, సీనియర్ లాయర్  హరీష్ సాల్వే, హెచ్ సీఎల్ చీఫ్ శివ నాడార్, సంగీత దర్శకుడు అను  మాలిక్లు అవార్డులు అందుకోనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  చంద్రయాన్ను విజయవంతం చేసిన ఎస్.కే.శివకుమార్, తుం కూర్ సిద్ధగంగా మఠం  హెడ్ శివ కుమారస్వామి, జగద్గురు రామణానందాచా ర్య, స్వామి రమభదచ్రార్య,  స్వామి సత్యమిత్రా నంద గిరి తదితరులు కూడా అవార్డులను అందుకోనున్నట్లు  తెలుస్తోంది. అవార్డుల విషయంలో కేంద్రం నేడు అధికారిక ప్రకటన వెలువరించే  అవకాశాలు వున్నాయి.