Wednesday, April 29, 2026

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈరోజు 2.00 గంటలకు విడుదల

  


  CERT లో ఫలితాలను విడుదల చేయనున్న విద్యా శాఖ_

 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన టెన్త్ పరీక్షలు_ 

 పదో తరగతి పరీక్షలు రాసిన మొత్తం 5లక్షల 28 మంది విద్యార్థులు_

 వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5.17 లక్షల మంది ఉండగా, 10 వేల మందికి పైగా సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారు_

 ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, పాఠశాల విద్యా డైరెక్టర్ డా. E. నవీన్ నికోలస్ రిలీజ్ చేయనునారు_

 ఈ క్రింది వెబ్సైట్ ల ద్వారా మీ ఫలితాలను త్వరగా తెలుసుకోవచ్చు*
👇🏻👇🏻👇🏻👇🏻


https://results.bsetelangana.org

https://results.bse.telangana.gov.in

https://bse.telangana.gov.in

https://schooledu.telangana.gov.in